Home » Godavari flood water
గోదావరిలో పెరిగిన నీటి మట్టంతో స్నాన గట్టం మొత్తం వరద నీటిలో మునిగింది. దీంతో గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ వద్ద మళ్లీ వరద ఉధృతి కొనసాగుతోంది. గత నెల వరద ఉధృతితో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వరద వస్తోంది. వరద ప్రవాహం గంట గంటకు భారీగా పెరుగుతోంది.
ప్రతిఏడాది వరదలానే భావించి ఇంట్లోనే ఉండిపోయిన యానాం ప్రజలు.. ప్రస్తుత గోదావరి ఉద్ధృతికి తేరుకుని బయటికి రాలేక సర్వం కోల్పోయారు. నడుములోతు నీటితో నరకం చూస్తున్నారు. తాగేందుకు మంచినీరు, తినేందుకు ఆహారం లేక అలమటించి పోతున్నారు.