Home » godavari khani
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఓ ప్రైవేట్ డాక్టర్ నిర్వాకం బయటపడింది. ఓ మహిళ డాక్టర్ ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిపోయారు. గోదావరి ఖనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మీ సేవ ఉద్యోగి కాంపెల్లి శంకర్ (35)ను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు.