Gold Jewellery caught on Camera

    కరోనా వ్యాక్సిన్ అంటూ వృద్ధులకు మత్తు ఇచ్చి బంగారం చోరీ

    February 15, 2021 / 08:30 PM IST

    Woman steals gold Jewelry from Old couple : కరోనా వ్యాక్సిన్ ఇస్తానంటూ వచ్చి ఓ మహిళ వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి బంగారంతో పరారైంది. దాదాపు 8 తులాల బంగారు అభరణాలను తీసుకొని పారిపోయింది. కానీ, కేవలం రెండు గంటల్లోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. వృద్ధ దంపతులను నమ్మి

10TV Telugu News