Home » gold parcel
దుబాయ్ నుంచి చెన్నై వచ్చిన కార్గో విమానంలోని పార్శిల్ లో రూ.1.20 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్శిల్ పైన కూరగాయల విత్తనాలు అని రాసిఉంది.