Home » Gold Seized
రోజుకు 100 కోట్ల రూపాయలకు తగ్గకుండా నగదు, బంగారం పట్టుబడుతుండటం సంచలనంగా మారింది.
2019 లోక్ సభ ఎన్నికల సమయంలో 3వేల 475 కోట్లు సీజ్ చేస్తే.. ఇప్పుడు అంతకుమించి అన్న రేంజ్ లో నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
Gold seized: వారు కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తూ పెద్దాపురంలోని ఓ దుకాణం నుంచి వెండి వస్తువులు..
ఇటీవల కాలంలో భారీ మొత్తంలో బంగారం, నగదు పట్టుబడ్డాయి. వాటిని తరలించడానికి ప్రయాణికులు వేస్తున్న పాచికలు పారడం లేదు. అసలు వాళ్ల తెలివితేటలు చూస్తే షాకవుతారు.
దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులను అధికారులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Gold Smuggling
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారం పట్టివేత
శంషాబాద్ ఎయిర్పోర్టులో నిందితుల వద్ద పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్ లో 1.11 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
జాలర్ల బోట్లలో స్మగ్లర్లు భారీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్దిష్ట సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి, స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Shamshabad Airport : ఎవరూ గుర్తు పట్టకుండా అందులో దాచిన పుత్తడిని అధికారులు గుర్తించారు.పట్టుబడిన గోల్డ్ విలువ రూ.68లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
విశాఖ రైల్వేస్ స్టేషన్ కేంద్రంగా బంగారం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.