-
Home » Gold Seized
Gold Seized
ఏపీలో రూ.125 కోట్లు, తెలంగాణలో రూ.121 కోట్లు సీజ్.. ఎన్నికల్లో ధన ప్రవాహానికి ఈసీ చెక్
రోజుకు 100 కోట్ల రూపాయలకు తగ్గకుండా నగదు, బంగారం పట్టుబడుతుండటం సంచలనంగా మారింది.
వామ్మో.. రూ.4వేల 650 కోట్లు సీజ్, 75ఏళ్ల ఎన్నికల చరిత్రలో ఇదే తొలిసారి
2019 లోక్ సభ ఎన్నికల సమయంలో 3వేల 475 కోట్లు సీజ్ చేస్తే.. ఇప్పుడు అంతకుమించి అన్న రేంజ్ లో నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున బంగారం లభ్యం.. దాని విలువ రూ.5.6 కోట్లు
Gold seized: వారు కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తూ పెద్దాపురంలోని ఓ దుకాణం నుంచి వెండి వస్తువులు..
ఏం తెలివిరా నాయనా.. క్రెడిట్ కార్డు, పాల ప్యాకెట్లలో గోల్డ్ బిస్కెట్లు!
ఇటీవల కాలంలో భారీ మొత్తంలో బంగారం, నగదు పట్టుబడ్డాయి. వాటిని తరలించడానికి ప్రయాణికులు వేస్తున్న పాచికలు పారడం లేదు. అసలు వాళ్ల తెలివితేటలు చూస్తే షాకవుతారు.
ఏం తెలివి..! డిటర్జెంట్ సర్ఫ్లో దాచి రూ.కోటి విలువైన బంగారం తరలించే యత్నం
దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులను అధికారులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Gold Smuggling
Shamshabad : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారం పట్టివేత
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారం పట్టివేత
Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమ బంగారం పట్టివేత.. ఇద్దరు అరెస్టు ..
శంషాబాద్ ఎయిర్పోర్టులో నిందితుల వద్ద పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్ లో 1.11 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
Tamil Nadu : తమిళనాడులో అక్రమంగా రవాణా చేస్తున్న.. రూ.20 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత
జాలర్ల బోట్లలో స్మగ్లర్లు భారీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్దిష్ట సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి, స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Shamshabad Airport : ఏం తెలివి..! ఎమర్జెన్సీ లైట్స్ మాటున గోల్డ్ స్మగ్లింగ్.. అయినా అడ్డంగా దొరికిపోయాడు
Shamshabad Airport : ఎవరూ గుర్తు పట్టకుండా అందులో దాచిన పుత్తడిని అధికారులు గుర్తించారు.పట్టుబడిన గోల్డ్ విలువ రూ.68లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
Gold Smuggling : విశాఖ రైల్వే స్టేషన్లో భారీగా బంగారం స్వాధీనం
విశాఖ రైల్వేస్ స్టేషన్ కేంద్రంగా బంగారం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.