Good Governance Day

    అమరావతిలో వాజ్‌పేయీ 13 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ.. ఫొటోలు

    December 25, 2025 / 05:41 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఇవాళ మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయీ 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అటల్‌ బిహారీ

10TV Telugu News