Home » Google CEO Sundar Pichai
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ సోమవారం రాత్రి భేటీ అయ్యారు. భారతదేశం పట్ల గూగుల్ యొక్క నిబద్ధతపై జరిగిన సమావేశానికి సుందర్ పిచాయ్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.....
గూగుల్ CEO సుందర్ పిచాయ్ తన బ్లాగ్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. గూగుల్ 25 వ పుట్టినరోజు సందర్భంలో తన తండ్రికి పంపిన మొదటి ఈ-మెయిల్ ఇంటరాక్షన్ను గుర్తు చేసుకున్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతదేశ డిజిటలైజేషన్ ఫండ్లో గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు....
Google Employees : గూగుల్ కంపెనీలో దాదాపు 12వేల మంది ఉద్యోగులను తొలగించింది. కాస్ట్ కటింగ్ అంటూ కలరింగ్ ఇచ్చి వేలాది మందిని రోడ్డున పడేసింది. అదే సమయంలో సీఈఓ సుందర్ పిచాయ్ వేతనాన్ని భారీగా పెంచడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాదెళ్ల మాట్లాడుతూ.. గ్లోబల్ సెర్చ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించే గూగుల్తో మైక్రోసాప్ట్ సరికొత్తగా తీసుకొచ్చిన సెర్చ్ ఇంజిన్ బింగ్ పోటీని ఇస్తుందని అన్నారు. నేను 20ఏళ్లుగా గూగుల్తో పోటీ పడేందుకు ఎదురు చూస్తున్నానని, మైక్రోసాప్ట్ తాజా ఆ
Google For India 2022 : దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో భారత గూగుల్ 8వ ఎడిషన్ సోమవారం (డిసెంబర్ 19, 2022) ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో (Google) అనేక కీలక ప్రకటనలు చేసింది.
గూగుల్ సీఈఓకు షాక్.. కాపీ రైట్ కేసు నమోదు
గూగుల్ సీఈఓకు షాక్.. కాపీ రైట్ కేసు నమోదు..!
దీపావళి సందర్భంగా కస్టమర్లకు రిలయన్స్ జియో అద్భుతమైన బహుమతి ఇవ్వబోతుంది.
కరోనా వైరస్ కారణంగా ఉద్యోగుల పని విధానాల్లో అనేక మార్పులు వచ్చాయి. గూగుల్ ఉద్యోగుల కోసం 2/3 మోడల్ను సుందర్ పిచాయ్ ప్రతిపాదించారు. అయితేప్రస్తుతానికి అమెరికాలోనే అమలు చేయనున్నారు.