Home » GORAKPUR
లోక్ సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ-బీఎస్పీకి ఊహించని షాక్ తగిలింది.గోరఖ్ పూర్ లోక్ సభ స్థానానికి సీఎం అయిన తర్వాత యోగి ఆదిత్యనాధ్ రాజీనామా చేయడంతో గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి బ�
గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ ఆలయంలో సోమవారం(మార్చి-4,2019) యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జనతాదర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో సీఎంకు సమర్పించారు. ఈ సందర్భంగా జనతాదర్బార్ లో పాల్గొన్న రామా శంకర్ మిశ్రా అనే వ్యక్తి మాట్లాడుతూ