Home » Goshala controversy
వైసీపీ నేతలు వర్సెస్ కూటమి నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య తిరుమలలో హైటెన్షన్ నెలకొంది. గోశాలలో ఆవుల మృతిపై రాజకీయం వేడెక్కింది.