ఇప్పటికి కూడా మహేష్ ఫ్యామిలీ కృష్ణతో, ఆయన ఉండే ఇంట్లో ఒక్క రోజైన గడుపుతారు. తాజాగా ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ కృష్ణతో మహేష్ పిల్లలు దిగిన ఫోటోని షేర్ చేసింది.
బంధువు చనిపోయాడని సొంతూరికి వెళ్లి కానరాని లోకానికి వెళ్ళాడు. భార్య కుటుంబ సభ్యులకు గ్రామంలోని గోడలపై శ్రద్ధాంజలి ఫోటోలు చూసి కుప్పకూలిపోయారు.
ఈ లాక్డౌన్ టైంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పలు రకాలు ఛాలెంజ్లు క్రియేట్ చేస్తున్నారు. వారు చేస్తూ మరికొంత మందికి ఛాలెంజ్ విసురుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘వాట్స్ ఇన్ యువర్ కిడ్స్ డబ్బా’ ఛాలెంజ్ అనేది ఒకటి నడుస్తోంది. అందు
లాక్డౌన్ వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడంతో సినీ సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తమకి నచ్చిన పనులు చేస్తూ.. ఇంటి సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే సూపర్ స్టార్ మహేష్ బాబు కొ
అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్.. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో కలిసి దిగిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు..
ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కోలుకుంటున్నారు.