Home » Government Maternity Hospital
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఉన్నత హోదాలో ఉన్నవారు సైతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పురుడు పోసుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఏకంగా ఓ మహిళా న్యాయమూర్తే ప్రభు�
దీంతో బాధిత గర్భిణీకి గాయాలు అయ్యాయి. ఇటీవలే పెట్ల బురుజు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ అడ్మిట్ అయింది. ఆసుపత్రిలో భర్తతో గొడవ పడింది.
A strange incident in the Tirupati Government Maternity Hospital : తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కాన్పు కోసం వెళ్తే బిడ్డను మాయం చేశారు. డెలివరీ చేసిన వైద్యులు కడుపులో బిడ్డ లేదంటున్నారు. శశికళ అనే మహిళ కాన్పు కోసం రెండు రోజుల క్రితం తిరుపతి ప్రభ�