Home » government primary school
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. దివ్యాంగురాలైన దళిత బాలికపై స్కూల్ ప్రిన్సిపాల్ వేడి వేడి అన్నం విసిరాడు. దీంతో ఆమె శరీరంపై కాలిన గాయాలయ్యాయి. ఈ సంఘటన బారాబంకి జిల్లాలో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. పాఠాలు, విద్యాబుద్ధలు నేర్పాల్సిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులతో టాయిలెట్ను శుభ్రం చేయించారు. బాలియా జిల్లాలోని పిప్రాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. విద్యార్థులతో పాఠశాల ప�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాగుపాము కలకలం రేపింది. పాఠశాల ఆవరణలో నాగుపాము పడగవిప్పి బుసలు కొట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో పరుగులు తీశారు. కొద్ది సేపటి తరువాత పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం బ్రహ్మపురి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కులవివక్ష కలకలం రేగింది. స్కూల్లో చదువుతున్న విద్యార్థులను కులాల పేరిట విభజించారు.