తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లకు మే 6 నుంచి వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ప్రభుత్వ టీచర్లకు మాత్రం సెలవులు రద్దు చేసింది.
సీఎం కేసీఆర్_కు ప్రభుత్వ ఉద్యోగుల విజ్ఞప్తి
రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ప్రభుత్వ టీచర్లకు షాక్ ఇచ్చింది. ఏకంగా 160 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.