Home » government teachers
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పింది.
నంద్యాల జిల్లా డీఈఓ అనురాధ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. 8 మంది ప్రభుత్వ టీచర్లను పోలీసు స్టేషన్ లో ఉంచాలంటూ డీఈఓ ఉత్తర్వులు ఇచ్చారు.
తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లకు మే 6 నుంచి వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ప్రభుత్వ టీచర్లకు మాత్రం సెలవులు రద్దు చేసింది.
సీఎం కేసీఆర్_కు ప్రభుత్వ ఉద్యోగుల విజ్ఞప్తి
రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ప్రభుత్వ టీచర్లకు షాక్ ఇచ్చింది. ఏకంగా 160 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.