Home » Government
Remove inflammatory content : ట్విట్టర్ దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గింది. సంస్థ అత్యున్నత అధికారులు అరెస్ట్ అయ్యే ముప్పు, జరిమానా పడే అవకాశం ఉండడంతో.. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిన ఖాతాలను డిలీట్ చేస్తోంది. ‘రైతుల హత్యాకాండకు �
CM KCR meeting : టీఆర్ఎస్ బలోపేతంపై ఫోకస్ పెట్టారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని.. క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని డిసైడ్ అయ్యారాయన. 2021, ఫిబ్రవరి 07వ తేదీ ఆదివారం పార్టీ నేతలతో సమావేశంకానున్నారు. ఆ మీటింగ�
central govt decided government clinics : పల్లెలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ క్లినిక్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆరోగ్య మిషన్ సమీక్షా సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఇందులో తెలంగ�
SEC Nimmagadda : కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే ఏస్థాయి అధికారిపై అయినా చర్యలు తప్పవని నిమ్మగడ్డ హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరించాలని ఆదేశ�
Telangana mobile fish outlet scheme : సీఎం కేసీఆర్ ప్రభుత్వం మహిళల ఉపాధి కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టింది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. గ్రామాల్లో మత్స్యకారులకు ఇప్పటికే టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలు సబ్సిడీ మీద అందిస్తున్న ప్రభు
AP panchayat elections : నోటిఫికేషన్ వచ్చేసింది..రెడీగా లేమని ఏపీ సర్కార్ అంటోంది. ఉద్యోగులు తమ వల్ల కాదంటున్నారు..వేల మంది సిబ్బంది కావాలి..పోలీసులు ఒకే అనేలా లేరు…సుప్రీంకోర్టులో తేడా వస్తే..? ఎన్నికలు ఎలా..??? సిబ్బంది లేరు…నిధులు కొరత ఉంది..సవాళ్లు చాలాన
CM KCR Review Time : తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు సీఎం కేసీఆర్. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిప�
Govt-farmers : సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న అన్నదాతల పోరాటం 50 రోజులను పూర్తి చేసుకుంది. 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం రైతులతో కేంద్ర ప్రభుత్వం 9వ దఫా చర్చలు నిర్వహిస్తోంది. ఈ 9వ విడత చర్చల్లో చెప్పుకోదగిన పురోగతి ఉంటుందని తాము భావించడం లే�
coronavirus vaccine : కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే…నపుంసకులు అవుతారంటూ సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ బీజేపీది కాబట్టి..దాన్ని తాను తీసుకోనని ఇప్పటికే ఆ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించిన సంగతి
Serum Institute : వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేశ ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించింది. టీకా పంపిణీకి వడివడిగా అడుగులు వేస్తున్న మోడీ సర్కార్..మరో ముందడుగు వేసింది. వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి సీరం ఇనిస్టిట్యూట్ తో కేంద్ర ప్రభుత్వం ఒప్�