Home » Government
తేడాది గాల్వన్ లోయలో సరిహద్దు వివాదం నెలకొన్నా..చైనా యాప్స్పై కేంద్రం నిషేధం విధించినా ఆ దేశం నుంచే అత్యధికంగా భారత్ దిగుమతులు చేసుకున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది.
Khattar government హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్పై ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. రైతుల విషయంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా �
bank strike for two days: బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఈ నెలలో(మార్చి) దేశవ్యాప్తంగా రెండు రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఖాతాదారులు దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకులో ఏవైనా ముఖ్యమైన పనులు
mla balakrishna warns jagan government: టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బాలయ్య. జగన్ పాలనలో రాష్ట్రం 20ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఇసుక, మద్యం మాఫియా రాజ�
Incentive To Marry A Person With Disabilities: ఈ రోజుల్లో దేహంలోని అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారికే పెళ్లి జరగడం గగనంగా మారింది. అలాంటిది వైకల్యం ఉన్న వారి పరిస్థితి చెప్పక్కర్లేదు. అవయవ లోపం ఉన్నవారిని వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. �
us honours activist anjali bharadwaj : అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్స్ అవార్డుకు భారత మహిళ …ప్రముఖ ఉద్యమకారిణి,సామాజిక వేత్త అంజలి భరద్వాజ్ ఎంపికయ్యారు. భారత్కు చెందిన సామాజిక ఉద్యమకారిణి అంజలి భరద్వాజ్ను అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంప�
Tamil Nadu bus strike : ఆర్టీసీ బస్సు చక్రాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. తొమ్మిది రవాణా కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు దిగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడనే బస్సులు నిలిచిపోనున్నాయి. బస్సులు డిపోలకే పరిమితం అవుతున్న దృష్ట్యా ప్రజలు ముందస�
Covid Vaccines : కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మాత్రమే ఇస్తున్న వ్యాక్సిన్ ను ఇకపై సామాన్యులకు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. 60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులున్న 45 ఏళ్లు పైబడిన వారికి
AP government a key decision : తూర్పు గోదావరి జిల్లా రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాకినాడ సెజ్కు రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రాష్�
karnataka gov to field marshals in marriages : దాదాపు ఖతం అయిపోయిందనుకుంటున్న కరోనా మహమ్మారి దేశంలో మరోసారి పంచా విసురుతోంది. మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో రెండోసారి కరోనా విజృంభిస్తుండటంతో కేసులు సంఖ్య పెరుగుతోంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయ�