Home » Government
RBI Board: 99,122 కోట్ల రూపాయల మిగులు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం ఆమోదం తెలిపింది. 2021 మార్చి 31 తో ముగిసే తొమ్మిది నెలల అకౌంటింగ్ కాలానికి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వానికి
పెట్రోల్ బంకుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు ఇచ్చింది రాష్ట్ర సర్కార్. 2021, మే 19వ తేదీ బుధవారం సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
వ్యాక్సినేషన్ విధానంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా బారినపడిన వారు వైరస్ నుంచి కోలుకున్నాక 3 నెలల తర్వాతే టీకా తీసుకోవాలని తెలిపింది. కొవిడ్ 19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నిపుణుల బృందం చేసిన సిఫార్సులకు కేంద్ర ఆరో�
Vaccination : తెలంగాణలో వరుసగా ఐదో రోజు..టీకా కార్యక్రమానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలో కోవిషీల్డ్ డోస్ లు 1,28,550 డోసులున్నాయి. ఏప్రిల్ 01వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి తొలి డోసు టీకా ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే..చాల మంది ఏప్రిల్ 10వ తేదీ..ఫస్ట్ డోస్ టీ�
తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రపంచంలోనే ముందున్న దేశం నార్వే. నార్వేలో శిశు మరణాల రేటు వెయ్యికి రెండు కంటే తక్కువగానే ఉంది అంటే అక్కడి ప్రభుత్వం తల్లీ బిడ్డల ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ తీసుకుంంటోంది అర్థం చేసుకోవచ్చు.
జాతీయ వ్యాప్తంగా కనిపించిన కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ ప్రభావాన్ని ప్రజలు, ప్రభుత్వం తేలికగా తీసుకున్నాయి. అందుకే ప్రస్తుతం జాతీయవ్యాప్తంగా వైద్య సంక్షోభం కనిపిస్తుంది.
High court fire at government ambulance stop Issue : తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. రేపు అంటే మే 12,2021 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా హైకోర్టుకు అటార్నీ జనరల్ తెలిపారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద
లాక్ డౌన్ ఉన్నాగానీ మందుకు ఏమాత్రం కొరత ఉండదు? అని ప్రభుత్వమే హామీ ఇస్తే.. మందుబాబులకు పండుగే. మద్యం హోమ్ డెలివరీ ఇచ్చేందుకు అనుమతులను ఇవ్వటమే కాదు దాన్ని మే 10 నుంచి అమలులోకి తీసుకొచ్చింది ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా మందుబాబులకు మాం�
భారతదేశంలో కరోనా పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ The Lancet సంచలన విషయాలు వెల్లడించింది.
LIC staff: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. మే 10వ తేదీ నుంచి కేవలం ఐదు రోజులే కార్యాలయాలు పనిచేస్తాయని ప్రకటించారు అధికారులు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయ�