Home » Government
సాధారణ షెడ్యూల్ ప్రకారం జులై నెలలోనే పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు(Monsoon Session)జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో పెరుగుతోన్న పెట్రోల్ ధరల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీలో రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతునే ఉన్నాయి. బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి చేయాల్సిన చికిత్సకు కొరత ఉన్న క్రమంలో ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు మందుల కొరతపై ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రభుత్వ�
నష్టపరిహారం విషయంలో విదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఫైజర్, మోడెర్నాలు మినహాయింపులు కోరుతుండటం.. భారత్ దానికి సానుకూలంగా స్పందించడం తెలిసిందే.
నెతన్యాహు ప్రధాని పదవి నుంచి తొలగించడం దాదాపు ఖాయమైంది. ఇజ్రాయెల్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్షం ఒప్పందం చేసుకుంది. ఇజ్రాయెల్లో ప్రతిపక్షం ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును పదవి నుంచి తొలగించడానికి సిద్ధంగా �
బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ లో వాడే ఆమ్ ఫోటెరిసిన్-B ఇంజెక్షన్ల ఎగుమతిపై భారత్ నిషేధం విధించింది.
దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా పెరుగుతుండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
సెకండ్ వేవ్ విజృంభణలో చాలా రోజులు 20 వేలకు పైగా కేసులు వచ్చాయి ఏపీలో. ఇప్పుడు 14 వేల లోపు కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు వంద మందికి పైగా చనిపోతున్నారు.
రోనాతో దేశం అల్లాడుతుంటే.. కొందరు దీనినే సాకుగా తీసుకోని కోట్లు గడిస్తున్నారు. అక్రమంగా మందులు, ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతూ లక్షలకు లక్షలు గడిస్తున్నారు. ఇక కొందరైతే మరి దిగజారి ఒకసారి వాడిన పీపీఈ కిట్లను మళ్లీ వాష్ చేసి అమ్ముతున్నారు.
ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్ లు లాంటి సోషల్ మీడియా అకౌంట్లపై కొత్త ఐటీ నిబంధనలు విధించింది కేంద్రం. వాటికి లోబడి ఉంటేనే కొనసాగిస్తామని లేదంటూ మధ్య వర్తిత్వ హోదా రద్దు చేస్తామని ప్రకటించింది.