Home » Government
తమిళనాడులో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. చెన్నైలో వీధుల్నీ నదుల్లా మారాయి. దీంతో ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది.
దేశీయ మార్కెట్ లో భారీగా పెరిగిపోతున్న వంట నూనె మరియు నూనె గింజల ధరలను తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని లఖిమ్పూర్ ఖేరీ జిల్లాలోని టికునియాలో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.45 లక్షల
మద్యం దుకాణాల యజమానులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని ఏ-4 దుకాణాల లైసెన్సులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC)త్వరలో ఐపీఓకి రానున్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై ఏపీ హైకోర్టులో మంగళవారం(31 ఆగస్ట్ 2021) విచారణ జరిగింది.
కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ తీవ్రంగా ఇబ్బంది పడింది. ఇప్పటికి కూడా కరోనా కారణంగా విద్యారంగం పూర్తిగా తెరుచుకునే పరిస్థితి లేదు.
జాతీయ భద్రతకు సంబంధించిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై పార్లమెంట్ లో చర్చ జరిపి తీరాల్సిందేనని, హోంమంత్రి అమిషా దీనిపై సమాధానం చెప్పాలని 14 విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ టెలికాం సేవల సంస్థ "వొడాఫోన్ ఐడియా లిమిటెడ్(VIL)" విషయంలో ఆ సంస్థ ప్రమోటర్ కుమార మంగళం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు.
135 రోజులుగా 200 అడుగుల ఎత్తున్న మొబైల్ టవర్పై కూర్చొని నిరసన చేస్తున్న పంజాబ్ కి చెందిన సురీందర్ పాల్ సోమవారం తన ఆందోళనని విరమించాడు.