Home » Government
ఉద్యోగ సంఘాలని సీఎస్ చర్చలకు పిలిచి మాట్లాడతారని చెప్పారు మంత్రి పేర్ని నాని.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్లో 400మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
సినిమా టికెట్ల వివాదానికి ముగింపు పలకాలనే ఉద్ధేశ్యంతో ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఏపీ మంత్రి పేర్ని నాని.
ఏపీ ఉద్యోగులు ఎంతోకాలం నిరీక్షిస్తున్న ఫిట్మెంట్పై ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారు.
భారతదేశంలో కరోనా తన భీకర రూపాన్ని మరోసారి చూపుతోంది. గత 24 గంటల్లో 58 వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. ఇదే సమయంలో 534 మంది మరణించారు.
ప్రభుత్వాల పనితీరుపై సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు న్యాయవ్యవస్థపై నిర్లక్ష్యంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎన్వీ రమణ.
ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తుంది. దేశంలో కొత్త వేరియంట్ కరోనా కేసుల సంఖ్య 400 దాటింది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు ఒమిక్రాన్ కట్టడిపై దృష్టిపెట్టాయి.
ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలనే ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.
కరోనా మహమ్మారికి ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓ పోర్టల్ తీసుకొచ్చింది
విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్పోర్టులో కోవిడ్ పాజిటివ్గా తేలితే టిమ్స్కు తరలిస్తున్నారు. వారి ప్రైమరీ కాంటాక్ట్స్ను కూడా టిమ్స్లోనే ఉంచి చికిత్స అందజేస్తున్నారు.