-
Home » Government
Government
చిరంజీవి రంగంలోకి దిగి ప్రభుత్వాలతో మాట్లాడతా అన్నారు.. నిర్మాత వ్యాఖ్యలు వైరల్..
త్వరలోనే చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కలవబోతున్నారని తెలుస్తుంది. (Chiranjeevi)
విద్యార్థులకే కాదు టీచర్లకు కూడా యూనిఫాం.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలంటే..
విద్యా శాఖ జారీ చేసిన కొత్త ఆదేశం ప్రకారం టీచర్లు, ప్రిన్సిపాల్స్ అధికారిక డ్రెస్ కోడ్ను పాటించాల్సి ఉంటుంది.
పాలిటెక్నీక్ కాలేజీలో క్యాంపస్ డ్రైవ్.. రెండు లక్షలు జీతం.. వెంటనే అప్లై చేసుకోండి
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో జూన్ 30వ తేదీన క్యాంపస్ డ్రైవ్ ను నిర్వహించనున్నారు.
సినీ పరిశ్రమ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ప్రభుత్వం తీసుకోవాల్సింది ఏంటి?
బన్నీ అరెస్ట్, జైల్, బెయిల్, రిలీజ్ వరకు 18 గంటల రన్ టైమ్ తో రియల్ షో.. బ్లాక్ బస్టర్ పిక్చర్ ను మంచిన సస్పెన్స్, థ్రిల్లర్ ను తలపించింది.
UPI వినియోగదారులు డిసెంబర్ 31లోపు ఆ పని చేయకుంటే కష్టాలు తప్పవు
UPI IDని యాక్టివేట్ చేయడానికి, మీరు ఎవరితోనైనా లావాదేవీలు జరపాలి. ఇది కాకుండా మీ UPI ID ద్వారా బిల్లు చెల్లింపు, ఫోన్ రీఛార్జ్, అద్దె చెల్లింపు మొదలైన ఇతర చెల్లింపులను చేయవచ్చు.
TSRTC: 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఎండీ సజ్జనార్ హర్షం
దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై మంత్రి కేటీఆర్ వివరాలు తెలిపారు. కాగా, ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు
Chandrababu : ఏపీలో గన్ చూపించి ఆస్తులు రాయించుకునే పరిస్థితి, హత్యలు,అత్యాచారాలకు అంతులేదు : చంద్రబాబు
గేటెడ్ కమ్యూనిటీల తరహాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తే వాటికి వైసీపీ రంగులేసి వైఎస్ బొమ్మ పెట్టారు.అధికార పార్టీ ఎంపీ ఫ్యామిలీనే కిడ్నాప్ చేశారు.విశాఖలో అక్రమాలకు భయపడి ఎంపీ ఎంవీవీ తన ఆఫీసును హైదరాబాదుకు మార్చుకున్
Chhattisgarh: పాఠశాలలకు జూన్ 26 వరకు వేసవి సెలవులను పొడగించిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం
ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారం పాఠశాలలకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, దానితో పాటు వడగాలు సైతం విపరీతంగా ఉంటాయని రాష్ట్ర రాజధాని రాయ్పూర�
Karnataka Politics: కర్ణాటకలో ఆర్ఎస్ఎస్కు కేటాయించిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా?
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం హిజాబ్ నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని చూస్తున్న నివేదికల మధ్య “రాష్ట్ర ప్రతిష్టకు తిరోగమనం” కలిగించే అన్ని ఉత్తర్వులు, బిల్లులను సమీక్షిస్తుందని మంత్రి ప్రియాంక్ ఖర్గే చెప్పిన కొద్ది రోజుల తరువాత మంత
Karnataka Politics: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్న కర్ణాటక ప్రభుత్వం.. ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశాలు
ఉచిత బస్సు పథకం కర్ణాటకలో 50 శాతం జనాభాకు ఉపయోగపడుతుంది. ఈ పథకంలోకి ట్రాన్స్జెండర్లను కూడా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. BMTC, KSRTC, KKRTC, NWKRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది