Home » Government
కర్నాటక రాజకీయాల్లో సుదీర్ఘ గొడవ తరువాత, ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్ప ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. యెడియరప్ప గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ను కలుసుకుని తన రాజీనామాను సమర్పించారు.
ఆక్సిమీటర్లు, బీపీ చెకింగ్, నెబ్యూలైజర్, గ్లూకో మీటర్ తదితర వస్తువుల ధరలు తగ్గిస్తూ...కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు 2021, జూలై 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు.
నిరుద్యోగుల కోసం నేరుగా రంగంలోకి దిగి పోరాడాలని పవన్ నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని చెప్పారు.
దేశవ్యాప్తంగా చాలా మంది కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి విచ్చలవిడిగా తిరుగుతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంకు చెందిన దళిత మహిళ అంబడిపూడి మరియమ్మ కుటుంబాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎట్టకేలకు సడలింపులు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూని మరింతగా సడలిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గిపోతోంది. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 5 వేల 674 మందికి కరోనా సోకింది. 45 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 65 వేల 244 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 269 మంది చనిపోయారు.
యూరప్ లో ఇటీవల వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని కేంద్రం తెలిపింది.
దేశవ్యాప్తంగా 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు అందించే బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని, అదేవిధంగా..ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద 80కోట్ల మందికి దీపావళి వరకు ఉచితంగా రేషన్(ప్రతి నెలా 5 కిలోల బియ్యం, కేజీ �
కొత్త వ్యాక్సిన్ పాలసీని సోమవారం ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ 44 కోట్ల కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోసులకు కేంద్రం ఆర్డర్ ఇచ్చింది.