Home » Government
తెలంగాణలో కరోనా కట్టడి చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణలో లాక్ డౌన్ పై ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు చేసింది.
కరోనాను తప్పించుకోవాలని, వచ్చినా ఎదుర్కొనే శక్తి కోసం ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. .
ఆదివారం విడుదలైన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి వరుసగా రెండోసారి
HC fire On Telangana EC and government : ఓ పక్క కరోనాతో ప్రజలు నానా కష్టాలు పడుతుంటే మీకు ఎన్నికలు అవసరమయ్యాయా? ప్రజల ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికలు ముఖ్యమా? అని తెలంగాణ ఎన్నికల కమిషన్ ను సూటిగా ప్రశ్నించింది. అలాగే తెలంగాణా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరో
కరోనా కట్టడికి చేపడుతున్న చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు సరిపోవని వ్యాఖ్యానించింది.‘‘కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను తరలించటానికి అంబులెన్సులు అందుబాటులో లేకపోతే గుర్రా�
UP helpline team told to ‘go die’ : కరోనా వచ్చిందని తెలియగానే ఆమడదూరం పారిపోతున్నాం. పక్కనున్నవాళ్లు తుమ్మినా..దగ్గినా అనుమానంగా చూస్తూ అంటరానివారిని చూసినట్లుగా దూరంగా జరిగిపోతున్నాం. ఈ కరోనా కాలంలో పరిస్థితులు అంత్యంత దారుణంగా ఉన్నాయి. మానవత్వాన్ని కూడ
కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు.. ఇలా వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫ్రీగా బీరు, బిర్యానీ పథకాలను తీసుకొస్తున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. సరిపడా వ్యాక్సిన్ లేకపోవడంతో కేసులు అధికమౌతున్నాయి.
విజయవాడ దుర్గగుడిపై ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్.. ఇప్పుడు దేవాదాయశాఖలో కలకలం రేపుతోంది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది? అక్రమార్కులపై వేటు తప్పదా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దేశంలో కొద్ది రోజుల్లోనే కరోనా కేసులు విపరీతంగా పెరిగాయని.. ఇప్పుడు భారత్ సెకండ్ వేవ్ గుప్పిట్లో ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. దేశంలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికి చాలా కేసులు నమోదవుతున్నాయని ఆయన చెప్పారు