Home » Governor Biswabhusan
ఒకే హెలికాప్టర్ లో పీఎం మోడీ, సీఎం జగన్, ఏపి గవర్నర్ బిశ్వభూషన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భీమవరం బయలుదేరారు.
జనరల్ చెకప్ కోసమే హైదరాబాద్కు గవర్నర్
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ను సీఎం జగన్ కలవనున్నారు. 2019, నవంబర్ 18వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12.30గంటలకు ఈ సమావేశం జరుగనుంది. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల క్రమంలో గవర్నర్ను జగన్ కలుస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల�