Home » governor quota MLCs
ఈ మేరకు వారిద్దరి పేర్లను గవర్నర్ కు సిఫార్సు చేసింది ప్రభుత్వం.
గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే, గవర్నర్ తమిళిసై దాన్ని తిరస్కరించారు.
వారి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. యధావిధి స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఏపీ శాసనమండలిలో 8 మంది ఎమ్మెల్సీల పదవీకాలం నేటితో ముగుస్తోంది. దీంతో కౌన్సిల్ లో స్ధానిక సంస్ధల కోటా కింద ఖాళీలు 11 కి చేరనున్నాయి.