Home » governor tamilisai
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేశారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం అయ్యారు.
మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గోదావరిఖని ఏఎస్పీ గా కెరీర్ ప్రారంభించారు. 2017 నుంచి 2022 డిసెంబర్31 వరకు తెలంగాణ డీజీపీ గా పనిచేశారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు.
గతేడాది నవంబర్ 28న ఎన్నికల ప్రచారంలో భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..
గవర్నర్గారు అవన్నీ మర్చిపోయారా..?
వచ్చే 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు
తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. మన ప్రభుత్వం త్వరలోనే దేశానికి రోల్ మోడల్ కాబోతుందన్నారు.
కరీంనగర్లో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు సరిగా చేయలేదని ఎంపీ బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపటి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు.