Home » Governor Tamilisai Soundararajan
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గవర్నర్ మహిళా దర్బార్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నిర్వహించింది ప్రజా దర్బార్ కాదని..అది పూర్తిగా పొలిటికల్ దర్బార్ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పదవులను తాము గౌరవిస్తాం అని అం�
సరూర్నగర్లో పరువు హత్య రాజకీయ రంగు పులుముకుంటుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దళితులపై దాడులు, హత్యలు జరుగుతున్న తెరాస ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ..
రాజకీయం చేస్తున్నట్లు అనవసరంగా విమర్శిస్తున్నారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా ? ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం...
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్కు రంగం సిద్ధం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 2.30 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి...
రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందర రాజన్ బుధవారం నల్గొండలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ఉదయం గం.9-50ని.లకు హైద్రాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా బయలు దేరి గం.11.15
బ్లాక్ క్యాట్ కార్ ర్యాలీ ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి
ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ�
ఈనెల 6న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది. ఈ దఫా సభలో ఆమోదించే బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. గతంలో తీసుకొచ్చిన పలు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ఆమోదించ�