తెలంగాణలో తన మార్క్ను చూపిస్తున్న గవర్నర్ తమిళిసై తన పంతం నెగ్గించుకున్నారు. మహిళా దర్భార్ నిర్వహించి తీరుతాను అన్న ఆమె నిర్వహించి చూపించారు. మహిళా దర్భార్ లో తమిళిసై తెలుగులో ప్రసంగించటం మరో విశేషం. తెలుగులో మాట్లాడిన గవర్నర్ తమిళిసై టీ
తెలంగాణ బడ్జెట్(2022-23)కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సోమవారం శాసనభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రిమండలి అసెంబ్లీ
Republic Day celebrations in Telangana : తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర దినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో జాతీయజెండాను గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌవర వందనం స్వీకరించారు. మంగళవారం (జనవరి 26, 2021) గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆ