Governor

    APSRTC విలీనానికి గవర్నర్ ఆమోద ముద్ర

    December 27, 2019 / 03:48 PM IST

    ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ చేసిన చట్టానికి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గవర్నర్‌ పేరిట ఉత్తర్వులు విడుదల చేసింది.  ఏపీఎస్‌ ఆర్టీసీన�

    గవర్నర్ ను కలిసిన రాజధాని రైతులు

    December 26, 2019 / 03:00 PM IST

    ఏపీ లో3 రాజధానులు అంశం ప్రకంపనలు పుట్టిస్తూనే ఉంది. రాజధాని అమరావతి గ్రామాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. గత 9 రోజులుగా రైతులు నిరసనప్రదర్శనలునిర్వహిస్తూనే ఉన్నారు. రాజధాని రైతులు గురువారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను గురువారం

    29నే ప్రమాణస్వీకారం..గవర్నర్ ని కలిసిన హేమంత్ సోరెన్

    December 24, 2019 / 04:18 PM IST

    జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ జార్ఖండ్ గవర్నర్ ని కలిశారు. తమకు 50మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ని కోరినట్లు హేమంత్ సోరెన్ తెలిపారు. డిసెంబర్-29,2019న సీఎంగా తాను ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. స�

    గవర్నర్‌ను అడ్డుకున్న విద్యార్థులు: ‘బీజేపీ కార్యకర్త జగదీప్’గో బ్యాక్ అంటూ నినాదాలు

    December 24, 2019 / 05:55 AM IST

    పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు జగదీప్ ధంకార్ కు విద్యార్ధులతో చేదు అనుభవం ఎదురైంది. జాదవ్ పూర్ యూనివర్శిటీకి వెళ్లిన గవర్నర్  జగదీప్ ను వర్శిటీ విద్యార్ధులు అడ్డుకున్నారు. గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వర్శిటీకి వచ్చిన గవర్నర్ ను విద�

    బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం: గవర్నర్‌కి యామినీ శర్మ వినతి

    December 18, 2019 / 08:10 AM IST

    ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సాధినేని యామినీ శర్మ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గవర్నర్‌ని కలిసిన రాష్ట్ర బ్రాహ్మణ ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు కాశీభట్ల సత్యసాయిశర్మ, మహిళా అధ్యక్షురాలు యామిని శర్మ ఓ �

    CAA అమలు చేయం : ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసుకోవచ్చు

    December 16, 2019 / 01:03 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరకేంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇవాళ(డిసెంబర్-16,2019)రాజధాని కోల్ కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది పార్టీ నాయకులు,కార్యకర్తలు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పోస్టర్లు జెండాలు పట్టుకుని �

    గవర్నర్‌ను కలిసిన హాజీపూర్ బాధిత కుటుంబాలు : శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష విధించండి

    December 16, 2019 / 08:57 AM IST

    హాజీపూర్ బాధిత కుటుంబాలు ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసారు. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులు గవర్నర్ ను కోరారు. శ్రీనివాస్ ర�

    వావ్..చిలుకల జంట సూపర్ : మురిసిపోయిన గవర్నర్ తమిళిసై

    December 9, 2019 / 09:19 AM IST

    ఓ చిలుక జంట తెలంగాణ గవర్నర్‌ తమిళిసై మనస్సును దోచుకున్నాయి. రాజ్‌భవన్‌లో ఎన్నో వృక్ష జాతులు ఉన్న విషయం తెలిసిందే.  ఈ చెట్లలో ఓ చెట్టు చిటారు కొమ్మన రెండు చిలుకలు కిలకిలలాడాయి. చిలుకపలుకులతో కువకువలాడాయి. ఆ చిలుకల జంట ప్రేమ ముచ్చట్లకు గవర్న

    ముదిరిన వివాదం : వెస్ట్ బెంగాల్ గవర్నర్‌కు అవమానం

    December 5, 2019 / 06:40 AM IST

    వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం..గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇరువురి మధ్య వివాదం ముదురుతోంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం ఉ�

    ముంబై ఉగ్ర దాడులకు 11 ఏళ్లు : నివాళులర్పించిన ఫడ్నవీస్, కోశ్యారీ

    November 26, 2019 / 03:58 AM IST

    2008 లో ముంబై ఉగ్రదాడిలో మరణించిన మృతులకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నివాళులర్పించారు. ముంబై మెరైన్ డ్రైవ్ లోని పోలీసు స్మారకస్ధూపం వద్ద మంగళవారం ఉదయం వారు పుష్పగుఛ్చం ఉంచి అమరులైన పోలీసులకు నివాళులర్�

10TV Telugu News