Home » Governor’s quota
తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందుర్కర్ ధర్మాసనం.. (Supreme Court)
నలుగురు ఎమ్మెల్సీలను నామినేట్ చేశారు ఏపీ రాష్ట్ర గవర్నర్. ఈ మేరకు 2021, జూన్ 21వ తేదీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, అప్పిరెడ్డి, రమేశ్ లను ఎంపిక చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించారు.