-
Home » Govt
Govt
రైతును చంపి తినేసిన పులి.. కేరళ ప్రభుత్వం కీలక ఆదేశం
December 12, 2023 / 12:16 PM ISTరైతుపై దాడి చేసి చంపి తినేసిన పులిని చంపేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Ration card: ఆధార్ నంబర్ ఇవ్వకపోతే రేషన్ కార్డు తొలగింపు
May 30, 2023 / 03:43 PM ISTరేషన్కార్డు పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే సమయంలో కుటుంబ పెద్ద, సభ్యులు అని ప్రతి ఒక్కరి ఆధార్ నెంబర్లు అప్లోడ్ చేయాలి. ఐదేళ్లలోపున్న పిల్లలకు ఆధార్ ఉంటే ఆ నెంబరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.…
Himachal Govt : గంజాయి పంటకు చట్టబద్దం .. ఆదాయం పెంచుకునే యోచనలో ప్రభుత్వం
April 19, 2023 / 04:23 PM ISTగంజాయి అక్రమ తరలింపులను ఎలాగు అరికట్టలేకపోతున్నాం..కాబట్టి గంజాయి పంట సాగును చట్టబద్దం చేసేస్తే పోలా అనే యోచనలో ఉంది ప్రభుత్వం.
Owaisi on Sharad Pawar: ఒకవేళ శరద్ పవార్ కనుక షాదాబ్ అయ్యుంటే.. బీజేపీకి మద్దతు ఇవ్వడంపై విరుచుకుపడ్డ ఓవైసీ
March 9, 2023 / 07:44 PM ISTతాజాగా జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీపీపీ 25 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ 12 స్థానాలు గెలుచుకుంది. ఇక ఎన్సీపీ 7 స్థానాలు గెలుచుకుంది. మిగిలిన పార్టీలు కొన్ని స్థానాలు…
BJP-NCP: విపక్షాలకు షాకిస్తూ బీజేపీతో చేతులు కలిపిన శరద్ పవార్.. అంతటా శత్రువులమే కానీ అక్కడ కాదంటూ కామెంట్
March 8, 2023 / 07:13 PM ISTకొంత కాలంగా భారతీయ జనతా పార్టీని పూర్తిగా శత్రువుగా మార్చేసుకున్న ఆయన.. బీజేపీయేతర పక్షాలకు కొన్నిసార్లు పెద్దన్నలా వ్యవహరిస్తూ వస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ విధానాల్ని ఎండగడుతున్న ఆయన.. ఇక స్వరాష్ట్రం మహారాష్ట్రలో అయితే ఢీ…
Amrit Udyan: రాష్ట్రపతి భవన్లోని ముఘల్ గార్డెన్ పేరును అమృత్ ఉద్యాన్గా మార్చిన కేంద్రం
January 28, 2023 / 05:40 PM ISTజనవరి 29 ఆదివారం రోజున అమృత్ ఉద్యాన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం జనవరి 31 నుంచి మార్చి 26 వరకు రెండు నెలల పాటు ప్రజల సందర్శన నిమిత్తం తెరిచి…
Amit Shah: కర్ణాటకలో బీజేపీ ఒంటరిగానే పోరు.. వెల్లడించిన అమిత్ షా
December 31, 2022 / 07:54 PM ISTకర్ణాటకలో బీజేపీపై జేడీఎస్ అసత్య ప్రచారం చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్లతో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నా. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.…
Mehbooba Mufti: కశ్మీరీ పండిట్లను రాజకీయం కోసం వాడుకుంటున్నారు.. కేంద్రంపై మెహబూబా ముఫ్తీ ఆరోపణలు
December 6, 2022 / 06:11 PM ISTజమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని కశ్మీరీ పండిట్లను రాజకీయాల కోసం వాడుకోవడం తప్పితే వారిని పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ. మంగళవారం ఆమె…
Gujarat Polls: గుజరాత్ ఓటర్లకు జీతంతో కూడిన సెలవు ప్రకటించిన మహారాష్ట్ర సీఎం
November 22, 2022 / 03:36 PM ISTమహారాష్ట్రలోని పాల్ఘర్, నాసిక్, నందుర్బార్, ధూలే జిల్లాలకు సరిహద్దుల్లో ఉన్న గుజరాత్ వాసులకు ఇది వర్తిస్తుంది. మహారాష్ట్ర ప్రాంతంలో వీరంతా పని చేస్తారు. అందుకే వీరికి ఆ అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.…
Kerala: కేరళ గవర్నర్కు షాకిచ్చిన సీఎం.. ఛాన్స్లర్ పదవి నుంచి తొలగిస్తూ ఆర్డినెన్స్
November 10, 2022 / 08:40 PM ISTకేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ప్రతినిధనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) ఫ్రంట్ నేతృత్వంలోని ప్రభుత్వంతో ఆయనకు చాలా కాలంగా పొసగడం లేదు. ప్రతి రోజు ఇరు వర్గాల మధ్య…