Home » Govt
రైతుపై దాడి చేసి చంపి తినేసిన పులిని చంపేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రేషన్కార్డు పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే సమయంలో కుటుంబ పెద్ద, సభ్యులు అని ప్రతి ఒక్కరి ఆధార్ నెంబర్లు అప్లోడ్ చేయాలి. ఐదేళ్లలోపున్న పిల్లలకు ఆధార్ ఉంటే ఆ నెంబరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే జనన ధృవీకరణ పత్రం అప్లో
గంజాయి అక్రమ తరలింపులను ఎలాగు అరికట్టలేకపోతున్నాం..కాబట్టి గంజాయి పంట సాగును చట్టబద్దం చేసేస్తే పోలా అనే యోచనలో ఉంది ప్రభుత్వం.
తాజాగా జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీపీపీ 25 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ 12 స్థానాలు గెలుచుకుంది. ఇక ఎన్సీపీ 7 స్థానాలు గెలుచుకుంది. మిగిలిన పార్టీలు కొన్ని స్థానాలు గెలిచాయి. వాస్తవానికి 60 స్థానాలున్న నాగాల�
కొంత కాలంగా భారతీయ జనతా పార్టీని పూర్తిగా శత్రువుగా మార్చేసుకున్న ఆయన.. బీజేపీయేతర పక్షాలకు కొన్నిసార్లు పెద్దన్నలా వ్యవహరిస్తూ వస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ విధానాల్ని ఎండగడుతున్న ఆయన.. ఇక స్వరాష్ట్రం మహారాష్ట్రలో అయితే ఢీ అంటే ఢీ అంటు
జనవరి 29 ఆదివారం రోజున అమృత్ ఉద్యాన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం జనవరి 31 నుంచి మార్చి 26 వరకు రెండు నెలల పాటు ప్రజల సందర్శన నిమిత్తం తెరిచి ఉంచుతారు. సాధారణంగా, గార్డెన్ ప్రజల సందర్శన కోసం ఒక నెల పాటు తెర�
కర్ణాటకలో బీజేపీపై జేడీఎస్ అసత్య ప్రచారం చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్లతో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నా. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ప్రభుత్వాన్ని కూ�
జమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని కశ్మీరీ పండిట్లను రాజకీయాల కోసం వాడుకోవడం తప్పితే వారిని పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ. మంగళవారం ఆమె శ్రీనగర్లో నిర్వహించిన ఓ కార్య�
మహారాష్ట్రలోని పాల్ఘర్, నాసిక్, నందుర్బార్, ధూలే జిల్లాలకు సరిహద్దుల్లో ఉన్న గుజరాత్ వాసులకు ఇది వర్తిస్తుంది. మహారాష్ట్ర ప్రాంతంలో వీరంతా పని చేస్తారు. అందుకే వీరికి ఆ అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. మహారాష్ట్ర ప
కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ప్రతినిధనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) ఫ్రంట్ నేతృత్వంలోని ప్రభుత్వంతో ఆయనకు చాలా కాలంగా పొసగడం లేదు. ప్రతి రోజు ఇరు వర్గాల మధ్య కయ్యం పరిపాటిగా మారింది. నిజానికి బీ�