తమిళనాడు సీఎం స్టాలిన్ పుట్టిన రోజు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు బంగారు ఉంగరం బహుమతిగా ఇస్తామని డీఎంకే తిరువళ్లూరు జిల్లా కన్వీనర్ భూపతి ప్రకటించారు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలోని గవెర్నమెంట్ హాస్పిటల్స్ లో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 11,000 పోస్టుల్ని భర్తీ భర్తీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇప్పటికే 54 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల�
దేశవ్యాప్తంగా ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే లక్షల మంది ప్రజలు వైరస్ సోకగానే ప్రభుత్వాసుపత్రులకు వెళుతుంటే…వైరస్ సోకిన మంత్రులు,ఎమ్మెల్యేలు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. రోజ
దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 31 కరోనా కేసులు నమోదయ్యాయి. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం ఉదయం వరకు ఈ కేసుల సంఖ్య 30గా ఉండగా.. తాజాగా ఢిల్లీలో మరో కరోనా కేసు నమోదైంది. దీంతో కరోనా పా�