Home » govt lands
కరోనా సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ సర్కార్ ఖజానాను నింపేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో నిరుపయోగంగా ఉన్న భూముల అమ్మకానికి కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టింది.
Ktr:ఆస్తులకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న టైటిల్ సమస్యకు సొల్యూషన్ ఇస్తున్నట్లుగా మంత్రి KTR చెప్పారు. ఏళ్ల తరబడి నివాసముంటూ ప్రభుత్వానికి పన్ను, బిల్లులు చెల్లిస్తున్న పేదలకే టైటిల్ హక్కు ఇస్తామని వెల్లడించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల�
హైదరాబాద్లో అన్యాక్రాంతమవుతున్న పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని చేపట్టింది. ఫిర్యాదుల స్వీకరణకు అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ ను ఏర్పాటు చేయనుంది. ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేసినా, ఇతరత్ర
ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గుడ్ న్యూస్ చెప్పారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదలు తమ ఇంటి స్థలాన్ని
జగన్ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ‘బిల్డ్ ఏపీ’ పేరుతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కొత్త మిషన్ను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మిషన్లో భాగంగా