Home » govt school
కూరల్లేవు.. గొడ్డుకారంతోనే విద్యార్థులకు భోజనం!
ఇది మరోసారి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రాజకీయ ఎజెండా అని బీజేపీ ఆరోపించింది. పాఠశాలలో వీర్ సావర్కర్ గీతాలాపనను ప్రజలు వ్యతిరేకిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉందని మాజీ ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష
తెలంగాణలోని ఓ ప్రభుత్వ పాఠశాల వెరీ వెరీ స్పెషల్. ఎంత స్పెషల్ అంటే ఈ స్కూల్లో సీటు కావాలంటే మంత్రులతో రికమెండ్ చేయించుకునేంత స్పెషల్. ఈ స్కూల్లో విద్యావిధానం అలాంటిది. ప్రైవేటు స్కూల్స్ తలదన్నేలా ఉంటుంది ఇక్కడి విద్యావిధానం.
డిసెంబర్ 14 వరకు 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 47.97 లక్షల మంది విద్యార్థుల్లో 38.37 లక్షల మంది విద్యార్థులు గుడ్లు, 3.37 లక్షల మంది అరటిపండ్లు, 2.27 లక్షల చికెన్ను ఇష్టపడ్డారని స్వయంగా ప్రభుత్వ విద్యాశాఖ వెల్లడించింది. అయితే ప్రభు�
పశ్చిమ బెంగాల్లోని ఒక స్కూల్లో శనివారం మధ్యాహ్నం పేలుడు జరిగింది. స్కూలు బిల్డింగు పై భాగంలో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తమిళనాడులోని తేని జిల్లా, అండిపట్టి ప్రభుత్వ పాఠశాలలో ఈ పరిస్థితి తలెత్తింది. కొద్ది రోజులుగా విద్యార్థుల్లో జలుబు, జ్వరం వంటి కరోనా లక్షణాలు ఉండటంతో పాఠశాల నిర్వాహకులు జిల్లా అధికారులకు సమాచారం అందించారు.
స్కూల్ టీచర్ విధించిన శిక్షకు ఏడుగురు విద్యార్థినులు స్సృహ తప్పి పడిపోయారు. దీంతో సదరు టీచర్ పై విద్యాశాఖ విచారణకు ఆదేశించింది.
మాస్టారు అనే గౌరవం గానీ..భయం గానీ లేని విద్యార్ధులు దారుణంగా ప్రవర్తించారు.స్కూల్లో పాఠాలు చెప్పే మాస్టారిని చెత్త బక్కెట్ తో దారుణంగా కొట్టారు.
No need TC to join in govt school : ఇకపై స్కూళ్లలో చేరాలంటే టీసీ అక్కర్లేదు.. రాష్ట్రంలోని పాఠశాలల్లో ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లేకుండానే అడ్మిషన్ పొందొచ్చు. 5వ తరగతి లోపు ఇప్పటివరకు టీసీ లేకున్నా ప్రవేశాలకు అవకాశం ఉండేది. ఇప్పటినుంచి 10వ తరగతి వరకు టీసీ లేకున్�
అమెరికా తొలి మహిళ మెలానియా ట్రంప్.. ఢిల్లీ గవర్నమెంట్స్ స్కూల్స్ కు వెళ్లారు. సౌత్ ఢిల్లీలోని మోతీ భాగ్ ప్రాంతంలో ఉన్న స్కూల్లో హ్యాపీనెస్ క్లాస్ సెషన్లో పాల్గొన్నారు. ఓ చిన్నారి తిలకం దిద్ది హారతిచ్చి ఆమెకు స్వాగతం పలికింది. డొనాల్డ్ ట్ర