Govt

    నో ఎంట్రీ…కశ్మీర్ పై భారత్ ను విమర్శించిన బ్రిటన్ ఎంపీకి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం

    February 17, 2020 / 02:57 PM IST

    కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పించే బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహాంకు చేదు అనుభవం ఎదురైంది. భారత్ లో పర్యటించేందుకు వ్యాలిడ్ వీసా లేదన్న కారణంతో ఆమెను ఢిల్లీ ఎయిపోర్ట్ లో ఆపేశారు. అనంతరం అక్కడి నుంచి ఆమెను దుబాయ్ �

    కేసిఆర్ వద్దన్నా కూడా జగన్ చేశారు: మంత్రి నాని

    February 15, 2020 / 03:38 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ సీఎం అయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మధ్య మంచి సంబంధాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్‌కు ఆర్టీసీ విలీనం విషయంలో కీలక సూచనలు

    రాష్ట్రాలకు గుడ్ న్యూస్: త్వరలో రూ.35వేల కోట్లు విడుదల

    February 9, 2020 / 02:51 PM IST

    ఆర్ధికంగా నష్టాలను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. పెండింగ్‌లో ఉన్న రూ .35వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఆదాయ నష్టానికి పరిహారంగా రాష్ట్రాలకు ఈ మేరకు నిధులను విడుదల

    స్థానికులకే 75శాతం ఉద్యోగాలు…ఏపీ తరహాలో కర్ణాటకలో చట్టం!

    February 6, 2020 / 09:15 PM IST

    ప్రభుత్వ,ప్రేవేటు రంగాల్లో స్థానికులే 75శాతం అవకాశాలు అంటూ గతేడాది ఆంధ్రప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కర్ణాటకలోని యడియూరప్ప సర్కార్ కూడా ఇప్పుడు ఇలానే ఆలోచిస్తోంది. ఏపీ తరహాలో కన్నడిగులకు ప్రైవేటు ఇండస్ట్రీ�

    అబార్షన్ గడువు 24వారాలకు పెంపు…కేంద్రమంత్రివర్గ ఆమోదం

    January 29, 2020 / 10:41 AM IST

    గర్భిణీలు ఇకపై 24వారాల్లో ఎప్పుడైనా అబార్షన్ చేయించుకునేలా చట్టం మార్పులు చేసేందుకు రెడీ అవుతోంది కేంద్రప్రభుత్వం. ఇప్పటివరకు అబార్షన్ కు ఉన్న 20వారాల లిమిట్ ను 24వారాలకు పొడిగించేందుకు ఇవాళ కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెడికల

    Air India sale.. ‘డబ్బుల్లేక బీజేపీ ఆస్తులన్నీ అమ్మేస్తుంది’

    January 27, 2020 / 06:59 AM IST

    ఎయిరిండియా ప్రైవేటీకరణ చేస్తామని అందులో వాటాలు అమ్ముతామని చెప్పిన కేంద్రం మొత్తంగా అమ్మేయాలని డిసైడ్ అయింది. ఈ మేర 100శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఎవరైనా ఉన్నారా అంటూ మోడీ ప్రభుత్వం ఆశగా ఎదురుచూస్తుంది. దీనిపై విమర్శలకు సొంత పార్టీ ఎంపీయ�

    జార్ఖండ్ కు కొత్త లోగో…ప్రజల సూచనలు కోరిన సీఎం

    January 26, 2020 / 04:15 PM IST

    భారత 71వ రిపబ్లిక్ డే పురస్కరించుకుని జార్ఖండ్ రాష్ట్రానికి కొత్త లోగో తీసుకురావాలని హేమంత్ సోరెన్ నిర్ణయించింది. కొత్త లోగో రూపకల్పనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక అధికార ప్రకటన విడ�

    అభివృద్ధిపైనే కమ్యూనిస్టు సర్కార్ దృష్టి…సెమీ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు కోసం భూసేకరణ

    January 24, 2020 / 05:43 AM IST

    అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలి ఉన్న సమయంలో డెవలప్ మెంట్ ప్రాజెక్టులపై సీరియస్ గా దృష్టి పెట్టింది కేరళ ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి ప్రాజెక్టులను,అందులో ముఖ్యంగా సెమీ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు చేపట్టాలని పిన్నరయి విజయన

    కేరళ నర్సుకి సోకిన కరోనా వైరస్!

    January 24, 2020 / 02:00 AM IST

    చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వంద సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్‌ బారిన పడగా, నేటికి 25మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల చైనాలోని ఓ భారతీయ టీచర్ కి కూడా ఈ వైరస్ సోకింది. ప్రస్�

    అసోంలో లొంగిపోయిన 644 మంది తీవ్రవాదులు : పోలీస్‌ శాఖలో ఉపాధి

    January 23, 2020 / 08:59 PM IST

    అసోంలో తీవ్రవాదంపై పోలీసులు భారీ విజయం సాధించారు. అసోంలో 8 మిలిటెంట్‌ గ్రూపులకు చెందిన 644 మంది తీవ్రవాదులు ప్రభుత్వానికి లొంగిపోయారు.

10TV Telugu News