Govt

    పాలన రాజధాని తరలింపునకు ముహూర్తం ఫిక్స్!

    January 21, 2020 / 03:12 PM IST

    మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించినట్లు చేసేస్తోంది. 2020, జనవరి 20వ తేదీ సోమవారం శాసనసభలో పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సభ ఆమోదం పొందింది. ఇక అందరి చూపు విశాఖపట్�

    బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు : సీఏఏ అక్కర్లేదు…మోడీ ఎందుకు చేశారో అర్థం కావట్లేదు

    January 19, 2020 / 03:32 PM IST

    పాకిస్తాన్,ఆప్గనిస్తాన్,బంగ్లాదేశ్ లోని మైనార్టీలుగా ఉన్న హిందు, బౌద్ధ, సిక్కు, జైన, క్రిస్టియన్,పార్శీ మతస్తులు ఆయా దేశాల్లో మతపరమైన హింస,వేధింపులు ఎదుర్కొని భారతదేశానికి వచ్చినవారికి పౌరసత్వ కల్పించే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం తీసుకొచ్

    CAA రాజ్యాంగ విరుద్ధం…సుప్రీంలో పిటిషన్ వేసిన మొదటి రాష్ట్రంగా కేరళ

    January 14, 2020 / 05:49 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(caa)ని కేరళ ప్రభుత్వం తీవ్రంగ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే సీఏఏకి వ్యతిరేకంగా పిన్నరయి విజయన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మాణం కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీఏఏ రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు యొక్క నిబంధనలకు వి

    బుధవారం భారత్ బంద్

    January 7, 2020 / 04:17 PM IST

    బుధవారం(జనవరి-8,2020)భారత్ బంద్ కు పది కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బుధవారం చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పాల్గొననున్నారని జాతీయ కార్మిక సంఘాలు తెలిపాయ�

    రాజకీయాలకు మేం దూరం…బిపిన్ రావత్

    January 1, 2020 / 10:34 AM IST

    సాయుధ దళాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయని తొలి త్రివిధ దళాధిపతి(సీడీఎస్) బిపిన్‌ రావత్‌ అన్నారు. తాము రాజకీయాలకు చాలా దూరంగా ఉంటామని, అధికారంలో ఉన్న ప్రభుత్వ ఆదేశాలను  పాటిస్తూ పనిచేస్తామని బుధవారం(జనవరి-1,2020)బిపిన్ రావత్ స్పష్టం చేశారు. పౌరసత్�

    భారత్ లో 5G వచ్చేస్తోంది…ట్రయల్స్ కు కేంద్రం అనుమతి

    December 31, 2019 / 11:55 AM IST

    భారత్ లోకి 5G ఎంట్రీ అయింది. చానాళ్లుగా 5G ఎప్పుడు భారత్ లోకి వస్తుందా అని ఎదురుచూసేవారికి ఓ గుడ్ న్యూస్. దేశంలో 5G ట్రయల్స్ నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. దేశంలో 5జీ స్పెక్ట్రంను పరిక్షించేందుకు తొ�

    దేశ రాజధానిలో కలకలం : తెలుగు డాక్టర్ భార్య, డాక్టర్ మిస్సింగ్

    December 31, 2019 / 11:08 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. ఇద్దరు తెలుగు డాక్టర్ల మిస్సింగ్ మిస్టరీగా మారింది. రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన

    కొత్త గైడ్ లైన్స్ తో ఇబ్బందులు తప్పవు : ఐటీ మంత్రికి వికీపీడియా లేఖ

    December 30, 2019 / 04:45 AM IST

    వికీపీడియా సంస్థ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కి లేఖ రాసింది. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త గైడ్ లైన్స్ కారణంగా తమ మోడల్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందని

    సోనియా మెప్పు కోసం! : కర్ణాకటలో 114అడుగుల జీసస్ విగ్రహం…బీజేపీపై డీకే సీరియస్

    December 28, 2019 / 09:45 AM IST

    కర్ణాటకలో ఇప్పుడు మతాల రాజకీయం జోరుగా సాగుతోంది. ఓ జీసస్ విగ్రహం వేదికగా కాంగ్రెస్,బీజేపీ ల మధ్య నాలుగు రోజులుగా రాజకీయ యుద్ధం నడుస్తోంది. అసలు ఇంతకీ కర్ణాటలో ఏం జరిగింది?జీసస్ విగ్రహం విషయమై రెండు ప్రధాన పార్టీల మధ్య ఎందుకు మాటల తూటాలు పేల�

    ఆ రోజే పాకిస్తాన్ పై బాంబుల వర్షం కురిసేది : IAF మాజీ చీఫ్

    December 28, 2019 / 04:42 AM IST

    ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్) మాజీ చీఫ్ బీఎస్ ధనోవా కీలక వ్యాఖ్యలు చేశారు. 26/11 దాడుల తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాలని

10TV Telugu News