Home » Govt
కర్ణాటకలో ఈ నెల 5న 15 శాసనసభ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెల్చుకుంటే మరోసారి జేడీఎస్ తో జట్టు కట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలిన తర్వాత రెండు పార్టీల నాయకుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం
మీ దగ్గర రేషన్ కార్డు ఉందా..అయితే..మీకు రూ. 1000తో పాటు ఒక చీర, ఒక పంచె, కొంత సామాగ్రీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా కానుక అందించాలని భావించింది. ఇందుకు బడ్జెట్ కూడా కేటాయించింది. కానీ తెలుగు రాష్ట్రాల్�
నెల రోజులకుపైగా కొనసాగుతున్న మహా డ్రామాకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేస్తున్న ప్రయత్నాలు దాదాపు కొలిక్కి వచ్చేనట్లే. సంకీర్ణ సర్కార్ ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య చర్చలు సక్సెస్ అయినట్టే. కనీస ఉమ్మడ
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. 2019కి గుడ్ బై చెప్పి 2020లోకి అడుగుపెట్టబోతున్నాము. కాగా, 2020లో సెలవులు ఎన్ని.. ఏయే రోజు సెలవు ఉంది.. పండుగలు ఏ రోజు వచ్చాయి.. ఈ వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. హాలిడేస్ కు అనుగుణంగా టూర్లు ప్లా�
సమ్మెకి ముందున్న పరిస్థితులు కల్పించి ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ
భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 గురించి లోక్ సభలో చర్చించారు సభ్యులు. లోక్సభ సమావేశాల్లో భాగంగా చంద్రయాన్-ఖర్చు, తయారీ వివరాలు చెప్పాలంటూ ఎదురైన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది జులై 22వ �
సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం తన స్పందన
సంచార జాతులు, ఆశ్రిత కులాలకు చెందిన మొత్తం 18 కులాలను వెనుకబడిన తరగతులైన బీసీల్లో చేర్చాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ కమిషన్ ఇదివరకే బహిరంగ విచారణతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి నివేదిక రూపొందించింది. ఇం�
ఆధార్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్. ఇకపై మీ ప్రాపర్టీకి కూడా ఆధార్ లింక్ చేయాల్సిందే. త్వరలో కొత్త రూల్ రాబోతోంది. ఇప్పటికే ఎన్నో అంశాలపై ఆధార్ అనుసంధానం తప్పనిసరి అనే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా ప్రాపర్టీతో ఆధార్ అనుసం
ఆర్టీసీ భవిష్యత్ ఇపుడు ప్రభుత్వం చేతిలో ఉంది. సీఎం కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయంపైనే ఆర్టీసీ సమ్మె వ్యవహారం ఆధారపడి ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి