Home » Govt
ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. దీంతో పలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేయాలని సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. 50 లక్షల N95 మాస్కులను �
ఎన్నికలకు ముందు చేనేతలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చేనేత రంగం అభివృద్ధి కోసం ‘వైఎస్ఆర్ చేనేత నేస్తం’ పేరుతో ఏటా రూ.24 వేల సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. అంతేకాదు చేనేత ఉత్పత్తులకు ప్రధాన సమస్యగా ఉన�
హర్యానాలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ రెడీ అయ్యింది. బీజేపీ-జేజేపీ సర్కార్ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆదివారం(అక్టోబర్ 27,2019) మధ్యాహ్నం
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె ఆగదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ కార్మికులను రెచ్చగొడుతున్నారని తెలిపారు.
హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. మరోసారి బీజేపీనే హర్యానాలో అధికారాన్ని అందుకుంటుందంటూ రాజకీయ పండితులు వేసిన అంచనాలు తలకిందులు అయ్యాయి. కింగ్ మేకర్ గా ఏడాది క్రితం దుష్యంత్ చౌతాలా స్థాపించిన జననాయక్ జనతా పార్టీ(JJP)మా�
దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ సర్కార్ రెడీ అయింది. వాహనాల కాలుష్యం పెరిగి పోవడంతో కారు పార్కింగ్ చార్జీలను భారీగా పెంచడం ద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని అత్యంత రద�
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని లాతూర్ వేదికగా భారతీయ జనతాపార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆదివారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన నిరుద్యోగంపై మాట్లాడారు. ఎప్పుడైనా యూత్ ఉద్యోగాల గురించి అడిగితే ప్రభ�
రైడ్ షేరింగ్ సర్వీసు Ola, Uber రైడర్లపై చార్జీల మోత మోగిస్తున్నాయి. రైడ్ బుక్ చేసుకున్నాక క్యాన్సిల్ చేసుకుంటే అదనపు ఛార్జీల పేరుతో భారీగా దండుకుంటున్నాయి.
తమిళనాడు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయామంటూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో అక్రమ హోర్డింగ్లు ఏర్పాటు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించింది. పబ్లిసిటీ కోసం చేసిన పనుల కారణంగా చెన్నైలో 23ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్య�
మోడీ 2.0 వంద రోజుల పాలన పూర్తి చేసుకోవడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఎటువంటి అభివృద్ధి లేకుండా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న మోడీ ప్రభుత్వానికి అభినందనలు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. నిరంతర ప్రజాస్వామ్యం అణచివేత, ప్రభు�