Govt

    పోలీసుల ఆర్డర్ : వాహనాలపై కులం పేర్లు ఉండటానికి వీల్లేదు 

    September 6, 2019 / 04:27 AM IST

    మోటారు వాహన చట్టం అమలులో భాగంగా..హెల్మెట్ లేకుండా టూవీలర్ నడిపిన వారికి రూ. 1000 వరకు చలానా విధించి, అదే డబ్బుతో ఉచితంగా హెల్మెట్ అందించాలని నిర్ణయించిన రాజస్థాన్ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వాహనాలపై కులం పేర్లతో పాటు గ్రా

    ఆర్బీఐ రూ.1.76 లక్షల కోట్లు.. కేంద్రం ఏం చేస్తుందంటే?

    August 28, 2019 / 10:42 AM IST

    దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ఇండియా (RBI) సాయం తీసుకుంది. ఎప్పటినుంచి ఆర్థివ వ్యవస్థ వృద్ధిబాటలో పయనించేందుకు వీలుగా ఆర్బీఐని సాయం చేయాల్సిందిగా ప్రభుత్వం కోరుతూనే ఉంది. ఈ క్�

    కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్

    May 9, 2019 / 03:52 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టనున్నారు అధికారులు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందనే సంగతి తెలిసిందే. ఈ కోడ్ ముగియగానే కార్యాచరణనను అధికారులు ప్రకటించనున్నారు. జూన్ 01వ తేదీ నుండి ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. ఇ�

    కాంగ్రెస్ పై కాంట్రవర్శీ క్వీన్ ఫైర్

    April 29, 2019 / 02:52 PM IST

    కాంగ్రెస్ పార్టీపై కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు. ఇటాలియన్‌ (కాంగ్రెస్‌ ను ఉద్దేశిస్తూ), బ్రిటిష్‌ ప్రభుత్వాల నుంచి భారతదేశానికి ఎప్పుడో ఫ్రీడమ్  లభించిందని ఆమె అన్నారు. సార్వత్రిక ఎన్నికల నాలుగోదశ పోలింగ్ ఇవాళ జరిగిన విషయం

    దేశం కోసమే : బుర్ఖాలు..స్కార్ఫ్‌లపై నిషేధం

    April 29, 2019 / 03:49 AM IST

    ఈస్టర్ రోజున జరిగిన బాంబు పేలుళ్ల ఘటనతో శ్రీలంక ప్రభుత్వం అలర్టయింది. భద్రతా చర్యల్లో భాగంగా అక్కడి మహిళలు ఎవరూ బుర్ఖాలు, స్కార్ఫ్‌లు ధరించరాదని ఆదేశాలు జారీ చేసింది. ముఖాన్ని కప్పివుంచే వాటిని ధరించడంపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్�

    విపక్షాలను చూస్తుంటే స్కూల్ పిల్లలు గుర్తుకొస్తున్నారు

    April 24, 2019 / 07:07 AM IST

    విపక్షాలపై మరోసారి ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-24,2019)జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగాలో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…నిన్నటివరకు విక్షకాలు మోడీని తిడుతుండేవి.కానీ న�

    రూ.50లక్షలు, ఉద్యోగం, నివాసం : 2002 అల్లర్ల కేసులో సుప్రీం సంచలన తీర్పు

    April 24, 2019 / 02:34 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు మంగళవారం (ఏప్రిల్ 23,2019) సంచలన తీర్పు ఇచ్చింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు 2 వారాల్లోగా రూ.50 లక్షల నష్టపరిహారం, ఉద్యోగం, నివాస�

    బెంగాల్ లో అడుగుపెట్టొద్దు : రాహుల్ కు నో ఎంట్రీ అంటున్న మమత

    April 13, 2019 / 11:48 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు బెంగాల్ పోలీసులు అనుమతి నిరాకరించారు.

    అధికార దుర్వినియోగం…ప్రధాని కోసం గవర్నర్ ప్రచారం

    April 4, 2019 / 11:20 AM IST

    సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోసం ప్రచారం నిర్వహించి రాజస్థాన్ గవర్నర్ చిక్కుల్లో పడ్డారు.తన రాజ్యాంగబద్దమైన పదవి రూల్స్ ను కళ్యాణ్ సింగ్ ఉల్లంఘించినట్లు ఎలక్షన్ కమిషన్ రాష్ట్రపతికి లేఖ రాయడంతో అవసరమైన చర్యలు తీస�

    రేపు అకౌంట్లలో డబ్బులు :పుసుపు-కుంకుమ నిధులపై వీడిన సస్పెన్

    April 3, 2019 / 03:58 PM IST

    ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసుపు- కుంకుమ పథకం మూడో విడత నిధులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మూడో విడతకు సంబంధించిన నిధులను ముందుగానే కేటాయించడంతో ఎన్నికల నిబంధనలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది స్పష�

10TV Telugu News