Home » GOYAL
పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై వచ్చే ఆదాయంపై TDS(టీడీఎస్) పరిమితిని పెంచుతున్నట్లు మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ఆదాయ పన్ను పరిమితి ప్రస్తుతం రూ.10వేలుగా ఉంది. పోస్టల్, బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం 10వేల రూపాయలు దాటితే.. పన్ను
బడ్జెట్ 2019లో ఈఎస్ఐ పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచుతున్నట్లు గోయల్ ప్రకటించారు. రూ.15వేల నెల జీతం ఉండే వేతన జీవులకు కొత్త పథకం ప్రకటించనున్నట్లు తెలిపారు.
బడ్జెట్ 2019లో రక్షణ రంగానికి రూ.3 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు పియూష్ గోయల్ ప్రకటించారు. అవసరమైతే అదనపు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వన్ మ్యాన్ వన్ పెన్షన్ అమలు చేసినట్లు తెలిపారు. దేశ రక్షణలో సైనికుల త్యా�