ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఓ మహిళా రోగి పట్ల నర్సు దురుసుగా ప్రవర్తించారు. మహిళా రోగి జుట్టు పట్టుకుని బెడ్పైకి తోసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
will resign for mla post: గిరిజన భరోసా యాత్ర పేరుతో సూర్యాపేటలో బీజేపీ నేతలు విధ్వంసం సృష్టించారని టీఆర్ఎస్ నేత, హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మండిపడ్డారు. తాను భూ ఆక్రమణలకు పాల్పడినట్టు బీజేపీ నాయకులు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స�
huzurnagar trs mla saidi reddy: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేత, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మండిపడ్డారు. గుర్రంపోడు తండాలో గిరిజనుల భూముల కబ్జా ఆరోపణలను ఆయన ఖండించారు. గిరిజనులను తప్పుదోవ పట్టించడమే బీజేపీ లక్ష్యం అని ఎమ్మెల్యే స�
రాయదుర్గంలోని హీరో ప్రభాస్ గెస్ట్హౌస్పై ఇవాళ(జూన్ 9,2020) కూకట్ పల్లి కోర్టులో ట్రయిల్ జరగనుంది. గతంలో రాయదుర్గం పీఎస్లో ప్రభాస్ సిబ్బందిపై కేసు నమోదైంది. లాక్డౌన్ సమయంలో ప్రభాస్ సిబ్బంది గెస్ట్హౌస్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా.. స
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి గోపన్ పల్లిలో దళితుల భూములు కబ్జా చేశారని
మంచి నాయకుడు అవ్వాలంటే ఏం చేయాలి? నాయకుడిగా ఎదగడానికి కావాల్సిన లక్షణాలు ఏంటి? అని ఎవరైనా అడిగితే.. మంచి పనులు చేయాలి. ప్రజలు, అధికారులతో స్నేహపూర్వకంగా మెలగాలి.. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుని.. ప్రజలకు అండగా ఉన్నప్పుడే నాయకుడిగా రాణించగలుగుతాం