ప్రతి రైతు ఆన్ లైన్ అమ్మకం దారుడేనంటోంది ఏపీ ప్రభుత్వం.. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్కు దాదాపు నాలుగువేల కోట్లు కేటాయిస్తోంది. వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేయనున్నట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సమీక్షా సమావేశంల�
ఇంటర్మీడియల్ లో గ్రేడింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, పాత విధానంలోనే మార్కులు ఇచ్చే పద్ధతిని ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశాలకు గ్రేడింగ్ విధానం ఇబ్బందులు కలిగేలా చేస్తున్నాయని, ద�
ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి శుక్రవారం (ఏప్రిల్ 12, 2019) విడుదల చేయనున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను విడుదల
ఏప్రిల్ 12న ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. రిజల్స్ట్ ను అమరావతిలోని ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ లో ఉదయం 11గంటలకు విడుదల చేస్తామని ఇంటర్ విద్యా