Home » Graduate Mlc Bypoll
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక తుది పోలింగ్ శాతం వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది.
నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని ఓటర్లకు ప్రొఫెసర్ కోదండరాం, వామపక్షాల నేతలు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరితో పాటు పలువురు స్వతంత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో నిలిచారు.