Home » grain purchases
దీంతోపాటు ఉద్యోగాల జాబ్ కేలండర్ కు సంబంధించిన విషయంలో కూడా అధికారులకు స్పష్టత ఇచ్చారు.
తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందానికి అపాయింట్మెంట్ గురించి పీయూష్ గోయల్ను అడిగారు. దీంతో ఇవాళ మధ్యాహ్నాం 2.30 గంటలకు కేంద్రమంత్రి అపాయింట్మెంట్ ఖరారు చేశారు.
యాసంగి ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తే లేదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని చెప్పింది.