Home » Gram Panchayat
గ్రామ పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయని జనసేన నేత నాగబాబు అన్నారు.
బీజేపీ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుని రెండవ స్థానంలో నిలిచింది. ఈ పార్టీ 159 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత థాకరే గ్రూపు 153 స్థానాలతో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ పా�
Panchayat elections in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పోలింగ్ బూత్లకు ఓటర్లు చేరుకుంటున్నారు. 6.30 గంటల నుంచి ఓటింగ్కు అనుమతి ఇస్తారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటలకే పోలి
Panchayat and nominations in AP : ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉసంహరణ గడువు 2021, ఫిబ్రవరి 04వ తేదీ గురువారం ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశముంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తికాగానే.. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల పేర్లను అ
బిహార్లో దారుణం జరిగింది. గయలో ఓ యువతిపై అత్యాచారం చేశారు. గ్రామ పంచాయతీ బాధితురాలిని దోషిగా తేల్చి శిక్ష విధించింది.
హైదరాబాద్ : రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ ఎన్నికలకు గడువు ముంచుకొస్తోంది. జులై 4, 5వ తేదీల్లో జెడ్పీలు, ఎంపీపీల ప్రస్తుత పాలక వర్గాల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. రెవెన్యూ జి�
హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా 3,342 పంచాయతీలకు జరిగే పోలింగ్కు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తు మధ్య జనవరి 25వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్
ఖమ్మం : జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పంచాయతీ పోలింగ్ ముగిసింది. ఖమ్మంలోని 6 మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో7 మండలాలకు తొలి విడతగా జనవరి 21వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికలు ప్రశాంత�
మంచిర్యాల : పంచాయతీ ఎన్నికలకు ఈసీ సర్వం సిద్ధం చేస్తోంది. జనవరి 21న తొలి విడత పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే పలు పంచాయతీలు ఏకగ్రీవమౌతున్నాయి. మరోవైపు మంచిర్యాలలో మూడు గ్రామ పంచాయతీలకు ఒక్క నామినేషన్ దాఖలు కాకపోవడం చర్చనీయాశమైంది. సర్పంచ్ పదవి..వ
హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలు కొద్ది రోజుల్లో జరుగనున్నాయి. ఆయా గ్రామాల్లో పంచాయతీ సందడి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో తొలిఘట్టం ప్రారంభం కాబోతోంది. జనవరి 07వ తేదీ సోమవారం నుండి నామపత్రాల స్వీకరణ జరుగనుంది. తొలి విడతలో 4, 480 పంచాయతీల్లో అభ్యర్థుల �