-
Home » gram panchayat elections
gram panchayat elections
తెలంగాణలో ముగిసిన మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఫేజ్ 2 ఎన్నికల పోలింగ్ ప్రారంభం
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీలు మొత్తం 4,333 నోటిఫై కాగా, 38,350 వార్డులు నోటిఫై అయ్యాయి.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల డేట్స్ ఇవే..!
గ్రామ పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈసీ.. ఓటర్ల తుది జాబితా ఎప్పుడంటే?
పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా సవరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీలో పంచాయతీ యాప్ లొల్లి
AP Panchayat Elections AAP : కాదేది వివాదానికి అనర్హం అన్నట్లుగా ఏపీలో పంచాయతీ ఎన్నికలు తయారయ్యాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్, ప్రభుత్వం మధ్య వివాదానికి ఏదో ఓ అంశం ఆజ్యం పోస్తూనే ఉంది. ఎన్నికల ఫిర్యాదుల కోసం ఎస్ఈసీ ఆవిష్కరించిన యాప్ దుమారం రేపుతోంది
ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటనలు..ఎక్కడెక్కడ ?
sec nimmagadda : ఏపీ ఎన్నికల కమిషనర్ లేఖాస్త్రాలు, జిల్లాల పర్యటనలు కొనసాగుతున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులను ఎన్నికల కమిషన్ ఎదుట హాజరుకావాలని లేఖలో ఆదేశించారు. రెండు జిల్లాలకు కలెక్టర్లను సిఫారసు చేస్తూ సీఎస్కు మరో లేఖ రాశారు. అటు ప్రవీణ�
పంచాయతీ ఎన్నికలు ఎలా ? ఉద్యోగులు వద్దు అనడం సరికాదు – నిమ్మగడ్డ
AP panchayat elections : నోటిఫికేషన్ వచ్చేసింది..రెడీగా లేమని ఏపీ సర్కార్ అంటోంది. ఉద్యోగులు తమ వల్ల కాదంటున్నారు..వేల మంది సిబ్బంది కావాలి..పోలీసులు ఒకే అనేలా లేరు…సుప్రీంకోర్టులో తేడా వస్తే..? ఎన్నికలు ఎలా..??? సిబ్బంది లేరు…నిధులు కొరత ఉంది..సవాళ్లు చాలాన
తొలి దశ పంచాయతీ ఎన్నికలు : మొదటి విడత షెడ్యూల్ ఇదే
First phase panchayat elections : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేశారు. 2021, జనవరి 23వ తేదీ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. నాలుగు దశల్లో ఎ�
ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరిగేనా ?..సుప్రీం తీర్పుపై ఉత్కంఠ
panchayat elections in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఎస్ఈసీ రమేష్ కుమార్, ఏపీ ప్రభుత్వం ఇద్దరూ మంకుపట్టుతోనే ఉన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సుదీర్ఘ యుద్ధం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్�
పంచాయితీ ఎన్నికలపై కీలక తీర్పు నేడే!
High Court Verdit:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదరక హైకోర్టు పరిధిలోకి వెళ్లిన పంచాయితీ ఎన్నికల వ్యవహారంపై ఇవాళ(21 జనవరి 2021) తీర్పు రానుంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం ఇచ్చ