Home » gram panchayat elections
AP Panchayat Elections AAP : కాదేది వివాదానికి అనర్హం అన్నట్లుగా ఏపీలో పంచాయతీ ఎన్నికలు తయారయ్యాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్, ప్రభుత్వం మధ్య వివాదానికి ఏదో ఓ అంశం ఆజ్యం పోస్తూనే ఉంది. ఎన్నికల ఫిర్యాదుల కోసం ఎస్ఈసీ ఆవిష్కరించిన యాప్ దుమారం రేపుతోంది
sec nimmagadda : ఏపీ ఎన్నికల కమిషనర్ లేఖాస్త్రాలు, జిల్లాల పర్యటనలు కొనసాగుతున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులను ఎన్నికల కమిషన్ ఎదుట హాజరుకావాలని లేఖలో ఆదేశించారు. రెండు జిల్లాలకు కలెక్టర్లను సిఫారసు చేస్తూ సీఎస్కు మరో లేఖ రాశారు. అటు ప్రవీణ�
AP panchayat elections : నోటిఫికేషన్ వచ్చేసింది..రెడీగా లేమని ఏపీ సర్కార్ అంటోంది. ఉద్యోగులు తమ వల్ల కాదంటున్నారు..వేల మంది సిబ్బంది కావాలి..పోలీసులు ఒకే అనేలా లేరు…సుప్రీంకోర్టులో తేడా వస్తే..? ఎన్నికలు ఎలా..??? సిబ్బంది లేరు…నిధులు కొరత ఉంది..సవాళ్లు చాలాన
First phase panchayat elections : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేశారు. 2021, జనవరి 23వ తేదీ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. నాలుగు దశల్లో ఎ�
panchayat elections in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఎస్ఈసీ రమేష్ కుమార్, ఏపీ ప్రభుత్వం ఇద్దరూ మంకుపట్టుతోనే ఉన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సుదీర్ఘ యుద్ధం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్�
High Court Verdit:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదరక హైకోర్టు పరిధిలోకి వెళ్లిన పంచాయితీ ఎన్నికల వ్యవహారంపై ఇవాళ(21 జనవరి 2021) తీర్పు రానుంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం ఇచ్చ
హైదరాబాద్ : మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల విధి విధానాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం 2018లోని 210 లో పలు సెక్షన్లను అనుసరిస్తూ ఈ నిబంధనలను విధించింది. అభ్యర్థుల అర్హతలు, అనర్హతలతోపాటు రిటర్నింగ్ అధికారుల విధ�
హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన వారంతా తమ ఖర్చుకు సంబంధించిన లెక్కలు సమర్పించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) శనివారం ఆదేశించింది. నామినేషన్లు దాఖలు చేసిన వారంతా గెలుపోటములు, విరమణ,
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భారీగా నగదు, మద్యం పట్టుబడింది.
హైదరాబాద్: పల్లె పోరులోనూ గులాబీ గుబాళించింది. పంచాయతీల్లో కారు దూసుకుపోయింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదార్ల హవా కొనసాగింది. మూడింట రెండు వంతల సర్పంచ్ పదవులు అధికారపార్టీ బలపర్చిన వారికే దక్కాయి. దీంతో ఎన్నికలు ఏవైన