grieve

    విమానం కూలినప్పుడు భయంతో ముందు సీట్లను పట్టుకున్నాం

    August 8, 2020 / 07:56 PM IST

    కేరళలోని కోళీకోడ్‌ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు పైలెట్లతో సహా 19మంది మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 7, 2020) రాత్రి కోళీకోడ్‌ విమనాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం రన్‌వ�

10TV Telugu News