Home » groundbreaking ceremony
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. అయోధ్యలో రామమందిర శంకుస్థాపన గురించి ట్వీట్ చేశారు. రాముడంటే ప్రేమ, దయ, న్యాయాలకు చిహ్నం అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మహోత్సవం గురించి ప్రియాంక గాంధీ ట్వీట్ చేసిన తర్వాత రాహుల్ ట్వీట్ చేశారు. ఈ రోజు జరిగిన కార్యక్రమ�
అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించిన వైదిక, పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రెండో రోజూ(మంగళవారం, ఆగస్టు 4,2020) పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి బుధవారం(ఆగస్టు 5,2020) శంకుస్థాపన జరగనున్న విషయం తెలిసిందే. ఆలయ నిర�