Home » Group-1 Women officer
కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఘోరం జరిగింది. ఆగి ఉన్న యాసిడ్ లారీని వెనుకనుంచి వచ్చిన ఓ కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీలోని యాసిడ్ పడి గ్రూప్ -1 అధికారిణి రాగ మంజీరా దుర్మరణం చెందారు. ఇబ్రహీం పట్నం డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ కార్యాయలం