Home » group of men
రాజస్థాన్లో అమానుషం జరిగింది. ఓ దళిత మహిళపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అజ్మీర్ జిల్లాలో దళిత మహిళ (25)పై కొందరు కామాంధులు రోజుల తరబడి సామూహిక అత్యాచారం చేశారు.