Home » gst compensation
ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు క్లియర్ చేసింది కేంద్రం. GST పరిహారం మొత్తం పెండింగ్ బ్యాలెన్స్ జూన్ వరకు మొత్తం రూ. 16,982 కోట్లు క్లియర్ చేసినట్లు మంత్రి నిర్మల చెప్పారు.
వస్తు సేవల పన్ను "Goods and service tax" (జీఎస్టీ) రూ.75,000 కోట్లను ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా దీనికి సంబందించిన వివరాలను తెలిపింది. లగ్జరీ, ఆల్కహాల్, పొగాకు వంటి సిన్ గూడ్స్ నుంచి వసూలు చేసే సెస్ నుంచి ప్రతి
కరోనా మహమ్మారి కోట్లాది కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఇది చాలదన్నట్టు వారిపై జీఎస్టీ రూపంలో అదనపు భారం పడింది. విపత్కర సమయంలోనూ కరోనా బాధితులపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మోత మోగుతూనే ఉం
రాష్ట్రాలకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నష్టపరిహారం చెల్లింపు విషయంలో కేంద్రంతో సమరానికి రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించాయి. కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కేంద్రప్రభుత్
ఆర్ధికంగా నష్టాలను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. పెండింగ్లో ఉన్న రూ .35వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఆదాయ నష్టానికి పరిహారంగా రాష్ట్రాలకు ఈ మేరకు నిధులను విడుదల
జీఎస్టీ పరిహారాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ శాఖ ఆ నిధులను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుమారు 35 వేల 298 కోట్ల పరిహారాన్ని రిలీజ్ చేసినట్లు స�